తిరుమలకు అనంత్ అంబానీ భారీ విరాళం: 25 ఎలక్ట్రిక్ బస్సుల అందజేత
తిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ’ కార్యక్రమానికి భారీ మద్దతు లభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ప్రకటించారు.…






